Sunday, September 8, 2024
spot_img

రేవంత్ పే పట్ల జాగ్రత్త…

తప్పక చదవండి
  • తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది…
  • తెలంగాణ కాంగ్రెస్ పతనాన్ని చూస్తే జాలేస్తుంది.
  • ఎద్దేవా చేసిన బీ.ఆర్.ఎస్. నాయకులు దాసోజు శ్రవణ్..

హైదరాబాద్ : ఒకప్పుడు సిద్ధాంతాలకు ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డ కాంగ్రెస్ పార్టీ, నేడు రాజకీయాలను వ్యాపారంగా, డబ్బు సంపాదనకు సులువైన మార్గంగా భావించే రేవంత్ రెడ్డి చేతిలో బంధీ కావడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరం అన్నారు దాసోజు శ్రావణ్.. ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుని, తమ సొంత పార్టీ అభర్ధులనే దోచుకుంటున్నకాంగ్రెస్ నాయకులు, పొరపాటున అధికారంలోకి వస్తే, తెలంగాణకు ఎదురయ్యే దుష్పరిణామాలను తలుచుకుంటేనే భయమేస్తోంది అన్నారు.. అందుకే రేవంత్ పే పట్ల జాగ్రత్త…తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని ఆయన హెచ్చరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు