Sunday, September 8, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ప్రజా హితాన్ని మరచి మాటలు మార్చి..
ఆశయాలను మరచి కోరి పోరాడి తెచ్చుకున్న
తెలంగాణాలో నిజాం పరిపాలన కనిపిస్తోంది..
మోనార్క్ రాజ్యం నడుస్తోంది..
నాడు పోరాడినవారు లేరు..
నేడు నలుగురి చేతిలో నలుగుతోంది తెలంగాణ..
ఈ నిరంకుశ పాలనను ఎదిరించేందుకు
నిప్పులు కురిపిస్తూ..
ఆధిపత్యాన్ని ధిక్కరించేందుకు కాళోజీ మహాశయుడు
మళ్ళీ పుట్టాలి..

  • కార్తిక్ నేతి..
    ( వాట్స్ ఆప్ నుంచి సేకరణ )
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు