Sunday, September 8, 2024
spot_img

ఛాతినొప్పితో హఠాన్మరణం చెందిన కానిస్టేబుల్

తప్పక చదవండి

హైదరాబాద్ : మలక్ పెట్ ట్రాఫిక్ ఠాణా హెడ్ కానిస్టేబుల్ సురేశ్ హఠాన్మరణం చెందారు. మలక్పేట్ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి చంపాపేట్ ఈస్ట్ మారుతీనగర్ నివసిస్తున్నారు. ఉదయం డీఆర్డీవో టౌన్షిప్లోని బి ఏ ఫుట్ బాల్ మైదానంలో వాకింగ్ చేస్తూ ఛాతినొప్పితో కుప్పకూలిపోగా, తోటి మిత్రులు కంచన్ బాగ్ అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు