Sunday, September 8, 2024
spot_img

తెలంగాణ

ధూం ధామ్ గా దశాబ్ది

ఉత్సవ ఖర్చులకు రూ. 105 కోట్లు విడుదల చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది సంబురాలు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్‌.. హైదరాబాద్: ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన...

మరణంలోనూ ఒకరి కొకరు..

హైదరాబాద్‌ అంబర్‌పేటలో తీవ్ర విషాదం భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య పెళ్లి జరిగిన ఏడాదికే రోజుల వ్యవధిలోనే ఇద్దరి మరణం విధి ఎంత విచిత్ర మైనది.....

ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం..

దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.. డిమాండ్ చేసిన కేవిపిఎస్ జిల్లా కమిటి.. హైదరాబాద్ : తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ దళితబంధు...

జీఓ 111 ఎత్తివేత పెద్ద మోసం..

న్యాయం కోసం మేం ఎన్జీటీకి వెళ్తాం.. ఇందులో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగింది.. ఓఆర్ఆర్‌ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు.. కీలక కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ : జీఓ...

సివిల్స్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్‌ ర్యాంకులు సాధించిన అభ్యర్ధులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు...

ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ తెలుగుదేశం

రాష్ట్ర నూత‌న కార్య‌వ‌ర్గంలో మ‌రో 28 మందికి చోటు ఒక ఉపాధ్య‌క్షుడు, ముగ్గురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఐదుగురు అధికార ప్ర‌తినిధులు, 8 మంది కార్య‌నిర్వాహాక కార్య‌ద‌ర్శులు ప‌ది మంది కార్య‌ద‌ర్శుల‌...

అక్రమ నిర్మాణాలకు ఆలవాలం కాప్రా సర్కిల్‌…

బదిలీలు లేకపోవడంతో హవా చెలాయిస్తున్న చైన్ మెన్లు.. చూసీ చూడనట్లు వదిలేస్తున్న ఉన్నతాధికారులు.. జీ.హెచ్.ఎం.సి. ఖజానాకు భారీ గండి.. ఉన్నతాధికారులు చొరవ చూపకపోతే అంతే సంగతులు.. కాప్రా, 23 మే (...

ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి..

తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు.. కోర్టుకు హజరైన ప్రజా సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు.. హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ )...

డివైఎఫ్ఐ కేంద్ర కమిటి సమావేశాలను జయప్రదం చేయండి..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :మే 26, 27, 28 తేదిల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైద్రాబాద్ లో జరిగే డివైఎఫ్ఐ...

యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో షాద్ నగర్ యువతి ఇప్పలపల్లి సుష్మితకు 384 ర్యాంక్..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కుమార్తె...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -