Sunday, September 8, 2024
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

మేఘా కృష్ణారెడ్డి సంస్థకు ఆలయ భూములు ధారాదత్తం..

ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనకార్యం.. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వం.. దైవ భక్తి గలిగిన మేఘా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తన కంపెనీకికేటాయించిన ఆలయ...

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు.. సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో...

పార్టీ కోసం ఓ మెట్టు దిగుతా..

మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఆత్మీయ ఆహ్వానం.. ఈటలకు కాంగ్రెస్‌లోకి వెల్కమ్ చెప్పిన రేవంత్ రెడ్డి అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలి.. తనను తిట్టినా పడతానని.. ఎన్నిసార్లయినా తలొంచుతాను నాతో...

ఆదాబ్‌ కథనానికి స్పందన

స్లాబ్‌ను తొలగించిన మున్సిపల్‌ అధికారులు కొత్తగూడెం : కొత్త గూడెం మున్సిపాల్టీ పరిధి లోని 35వ వార్డు కూలీలైన్‌ ఏరియా లో యూనియన్‌ బ్యాంక్‌ ఎదురుగా మున్సిపాల్టీ...

జనాలు చస్తేగాని స్పందించరా…?

ఏళ్ల కిందటే ఓపెన్ నాలాను కబ్జా చేశా.. ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా అంటున్న బడా బిల్డర్ బహరంగ వ్యాఖ్యలు చేస్తూ.. పరోక్షంగా ఒప్పేసుకున్న వైనం చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులను తన...

పఠాన్ చెరు బాధితులకు అండగా కాంగ్రెస్ లీడర్

ఐలాపూర్, ఐలాపూర్ తండా గ్రామాల్లో బాధితులను పరామర్శించిన కాట శ్రీనివాస్ గౌడ్.. కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యుల హస్తం ఉందంటూ ఆరోపణలు.. కరెంటు మీటర్లు, ఇంటి...

క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సీఎం క్రీడా కప్‌ లక్ష్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

జడ్చర్ల 17 మే (ఆదాబ్ హైదరాబాద్) : గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి...

మట్టి మాఫియాకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన కరీంనగర్..

జిల్లా మంత్రి కనుసన్నల్లోనే ఎల్.ఎం.డి లోపల అక్రమ మట్టి తవ్వకాలు.. వాల్టా యాక్ట్ కు తూట్లు పొడుస్తున్న మైనింగ్, రెవిన్యూ అధికారులు.. గ్రానైట్, ఇసుక మాఫియాలే కాకుండా మట్టి...

అక్రమాల ధరిత్రి ‘ఆదిత్రి’

https://www.aadabhyderabad.in/telangana-news/the-kingfisher-pond-and-the-big-pond-are-disappearing/

డైనమిక్ అధికారులకు పోస్టింగులు దక్కేనా..?

పోలీసు పోస్టింగుల్లో ఎమ్మెల్యేల జోక్యం ఏంటీ.. ? అడిగినంత ముడుపులు ముట్టజెప్పితేనే అనుకున్నచోట పోస్టింగ్ సీఐ పోస్టుకు రూ. 20 లక్షలు, ఏసీపీ పోస్టుకు రూ. 30 లక్షల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -