Sunday, September 8, 2024
spot_img

Admin

వీరులారా వందనం.

వీరులారా వందనం.. అమరులారా వందనంఅంటూ ఎలుగెత్తి చాటిన దరువు ఎల్లన్న..హృదయ వేదన ఎక్కడ పోయింది.. ?తెలంగాణ అమరవీరుల కన్నీటిలో కరిగిపోయింది..ఉన్నత విద్య నభ్యసించిన ఎల్లన్న ఆక్రోశం ఆవిరైపోయింది..తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలనువుత్తేజులని చేసిన దరువు ఎల్లన్న లాంటిమహోన్నతుల ఆశయాలను అధః పాతాళానికితొక్కిన దొరతనం ఫలితం అనుభవించక తప్పదు..విప్లవ వీరుల కళ్లనుంచి కారిన రక్తపు...

కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి సస్పెండ్

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ మండలం రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) పరమేశ్వర్ రెడ్డిని.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గురువారం సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ భూముల రక్షణలో విఫలం అయ్యారనే కారణంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. ఆర్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం ఆర్ఐ...

డైనమిక్ అధికారులకు పోస్టింగులు దక్కేనా..?

పోలీసు పోస్టింగుల్లో ఎమ్మెల్యేల జోక్యం ఏంటీ.. ? అడిగినంత ముడుపులు ముట్టజెప్పితేనే అనుకున్నచోట పోస్టింగ్ సీఐ పోస్టుకు రూ. 20 లక్షలు, ఏసీపీ పోస్టుకు రూ. 30 లక్షల పైమాటే అంగూటి నాయకుల కనుసన్నల్లోనే పోలీసు బెర్తుల ఖరార్ నిజాయితీపరులకి దక్కని పోస్టింగ్ లు.. నేతల చేష్టలతో బ్రష్టుపట్టిన పోలీసు వ్యవస్థ రాజకీయ పైరవీ లేకుండా ఐపీఎస్, ఐజీలు, అడిషనల్ డీజీలకు దక్కని...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -