Sunday, September 8, 2024
spot_img

Admin

ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

ఐకేపీ వీవోఏ(సీఐటీయు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి వినతిపత్రం.. వివరాలు తెలిపిన దాసరి రాజేశ్వరి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, కుంటాల కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా అధ్యక్షులు హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో.. రాష్ట్ర...

అనుమతులు లేకుండానే…అడ్డగోలుగా అడ్మిషన్లు…

శ్రీ వశిష్ట , అగస్త్య విద్యాసంస్థల అక్రమ బాగోతం. గుర్తింపు రాకుండానే ప్రవేశాల ప్రక్రియ.. బ్రోచర్ పైన జూనియర్ కళాశాలుగా.. గోడలపైన అకాడమీల పేరుతో హంగామా.. జూనియర్ కళాశాలలుగా చలామణి అవుతున్న సంస్థలు.. అంటి ముట్టనట్టు ఉంటున్న ఇంటర్ అధికారులు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న తల్లిదండ్రులు.. విజిలెన్స్ దాడులు నిర్వహించాలి : మాసారం ప్రేమ్ కుమార్.. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇంటర్మీడియేట్ అన్నది ఎంతో ముఖ్యమైన...

నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే..

రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే.. లక్షలు వెచ్చించిపర్సనల్ సెక్రెటరీలను..సలహాదారులను నియమించుకోవడంన్యాయమా.. పోనీ వారివల్ల రాష్ట్రానికినిరుద్యోగులకు, విద్యార్థులకు,మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా..?వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనాచేస్తారా..? అంటే సమాధానం దొరకడం కష్టమే..కేవలం తమరి స్వప్రయోజనాల కోసమేనని..యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎరుకనే..మేము కొట్టే దెబ్బకు నువ్వు మూడు చెరువులునీళ్లు తాగక తప్పదు.. ఓ నిరుద్యోగి ఆవేదనతో...

కాంట్రాక్ట్ ఉద్యోగి.. కళ్లుచెదిరే ఆస్థులు..

అవినీతి తిమింగలం మధ్యప్రదేశ్‌ లో కాంట్రాక్టు ఉద్యోగి హేమా మీనా.. ఆమె నివాసంలో సోదాలు చేస్తున్న లోకాయుక్త.. జీతం నెలకు రూ.30 వేలు.. వెనకేసిన ఆస్థులు రూ.7 కోట్లు.. రూ.30 లక్షల విలువ చేసే అత్యాధునిక టీవీ.. రూ. కోటితో విలాసవంతమైన ఇల్లు.. అందులో మొబైల్‌ జామర్లు.. 100 కుక్కలు.. గిర్ జాతి పశువులు.. 20 లగ్జరీ కార్ల మెయింటనెన్స్.. గురువారం నుంచి...

పేరుకే పేద‌ల పెద్దాస్పత్రి..

సర్కార్ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యం.. వృద్ధురాలిని భుజాలపైన మోసిన భర్త.. మానవత్వం మంటగలిసి ఘటన.. నడవలేని వృద్ధురాలికి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వని దుర్మార్గం.. అయినా మారలేదు.. మారుతుందనే గ్యారంటీ లేదు.. ఎంతైనా పెద్దాస్పత్రి, అందునా కేవలం పేదల కోసం మాత్రమే సేవలందించే ఆస్పత్రి. చెప్పుకోవడానికే పెద్ద దవాఖాన.., సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది....

రికార్డు రేటు పలికిన రోలెక్స్ వాచ్..

- యూకే లో రూ. 41 లక్షలకు పైగా అమ్ముడుపోయిన వైనం.. న్యూఢిల్లీ, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : 1964లో రూ. 7వేలకి కొనుగోలు చేసిన రోలెక్స్ వాచ్.. ఇప్పుడు యూకే లో వేలంలో రూ. 41లక్షలకు పైగా అమ్ముడుపోయింది. రాయ‌ల్ నేవీలో ప‌నిచేస్తున్న ఓ డ్రైవ‌ర్ అప్ప‌ట్లో ఈ వాచీని కొన్నారు. ఆయ‌న...

కస్టడీ నా కెరీర్ లో మంచి సినిమా అవుతుంది : నాగ చైతన్య

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా...

కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు.. చారిత్రాత్మక తీర్పుతో సంచలనం..

ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి సర్వాధికారాలు.. 2019 లో వచ్చిన సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించని సుప్రీం.. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు.. శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం.. న్యూ ఢిల్లీ, 11 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్...

రాజభోగాలు మీకు.. కడుపు మంటలు నిరుద్యోగులకా.. ?

ఉద్యమ సమయంలో తిండికి లేని మీకు వేల కోట్లు ఎట్లా వచ్చాయి..? బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ నుండి పారిపోయిన పిరికిపంద కేసీఆర్ కేసీఆర్ కొడుకు రోజుకో శాఖకు మంత్రిగా అవతారమెత్తుతున్నడు జేపీఎస్ లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగించేందుకు కేసీఆర్ కుట్ర కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ సర్కార్ ఉండేది మరో 5 నెలలే.. కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన...

విద్యార్థుల రక్తం పీలుస్తున్నశ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ వ్యవహారం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాలేజీ యాజమాన్యం వారు.. ఈ కాలేజీలో చదివిన పిల్లల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకమే.. ఎలాంటి పర్మిషన్లు లేకుండాఐ.ఐ.టి., జె.ఈ.ఈ. నీట్ కు...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -