Sunday, September 8, 2024
spot_img

Admin

అక్రమాలపై సమరశంఖం పూరిస్తున్న ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నాఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే.. రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయభూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్.. భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేస్తున్న రాష్ట్రీయ వానర సేన.. ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినబీజేపీ మహిళా నేత విజయశాంతి.. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు,...

17 ఏళ్ల తరువాత ప్రత్యక్షమైన యువతీ..

17 ఏళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ తాజాగా ఢిల్లీ లో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ఢిల్లీ గోకల్‌పురి పోలీసులు గురువారం తెలిపారు. డీసీపీ రోహిత్‌ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2006లో సదరు మహిళ కిడ్నాప్‌కు గురైంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని గోకుల్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌...

చైనా ను వణికిస్తున్న మరో కొత్త వైరస్

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వ‌ల్ల చైనాలో...

ఆంధ్ర ప్రదేశ్ లో పీహెచ్‌డీ అక్రమాలపై విచారణ కమిటీ..

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్‌డీ డిగ్రీలను ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచారణ కమిటీని నియమించారు.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బీ శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ అథారిటీని నియమించారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్‌డీ...

ఆజ్ కి బాత్

ఊసరవెల్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది..అది ప్రకృతి దానికిచ్చిన వరం.. అది ధర్మం కూడా..కానీ ఈ సోకాల్డ్ రాజకీయనాయకులున్నారు చూడూ..వీరికి ప్రకృతి అవసరం లేదు..ధర్మాధర్మాలు అవసరంలేదు..తమ అవసరాన్ని, తమ ప్రయోజనాన్నిబేరీజువేసుకునిఊసరవెల్లికంటే వేగంగా, నైపుణ్యంగారంగులు మార్చగలరు..ఎంతైనా వారికి వారే సాటి.. ఆ విషయాన్ని పసిగట్టకపోతే.. ఓ ప్రజానీకమా..మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలిసిపోయి..మీ ముఖాలు వాడిపోయి.. దిక్కుతోచని...

ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం..

దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.. డిమాండ్ చేసిన కేవిపిఎస్ జిల్లా కమిటి.. హైదరాబాద్ : తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ దళితబంధు ఎంఆర్ పిఎస్ కొడుకులకు కూడా ఇచ్చాం అంటూ వ్యాఖ్యానించడం, దళితబంధు అవినీతి పై ప్రశ్నించినందుకు దళిత న్యాయవాది యుగేందర్ పై ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడికి పాల్పడడాన్ని...

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం..

అన్నమయ్య జిల్లాలో భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. 63 మంది భక్తులు గాయపడ్డారు. వివరాలు.. బెంగళూరు నుంచి తిరుపతికి ప్రయాణికులతో వస్తున్న ప్రైవేట్‌ బస్సు అన్నమయ్య జిల్లాలో కారును ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో బస్సులోని 63 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలు అయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటినా మదనపల్లె ఆస్పత్రికి...

గుండెపోటుతో భ‌ర్త మృతి.. భార్య ఆత్మ‌హ‌త్య‌..

ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఏడాదిన్న‌ర క్రిత‌మే ఆ జంట‌కు వివాహ‌మైంది. పెళ్లి అనంత‌రం భ‌ర్త‌తో క‌లిసి అమెరికా వెళ్లిన భార్య‌.. ఇటీవ‌లే పుట్టింటికి వ‌చ్చింది. భార్య హైద‌రాబాద్‌లో ఉండ‌గానే భ‌ర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైద‌రాబాద్‌లో భ‌ర్త అంత్య‌క్రియ‌లు ముగిసిన కొద్ది గంట‌ల‌కే భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వ‌న‌స్థ‌లిపురం వాసి మ‌నోజ్(31)...

బీసీసీఐ, ఆడిడాస్ భారత క్రికెట్ జట్టు యొక్క అధికారిక కిట్స్ స్పాన్సర్ గాబహుళ – సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించాయి..

గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా భారత దేశపు పురుషుల, మహిళలు,యూ - 19జట్ల కోసం జెర్సీలు, కిట్‌లు, ఇతర వస్తువులను డిజైన్ చేసి తయారుచేస్తుంది. న్యూ ఢిల్లీ, 24 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :బోర్డు ఆఫ్ కంట్రోలర్ క్రికెట్ ఇన్ ఇండియా, అడిడాస్ ఈరోజు బీసీసీఐ కిట్స్ స్పాన్సర్ గా తమ...

వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ సంకేతాలు..

గత ఏడాది మే నుంచి కేవలం 9 నెలల్లో 250 బేసిస్‌ పాయింట్లు (2.50 శాతం) వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌బ్యాంక్‌ ఒక చిన్న బ్రేక్‌ తర్వాత మరింతగా పెంచవచ్చన్న భయాలు తిరిగి మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాట పడుతుందంటూ ఎంతో విశ్వాసం కనపర్చిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ తాజాగా రేట్ల...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -