Thursday, April 25, 2024

youth

నేటి రాజకీయాల్లో యువత అడుగులు

ఇప్పుడు భారతదేశంలోని అందరి దృష్టి నేటి యువతపైనే. ఆశలు కూడా యువతపైనే. దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే చాలా వరకు ఉంది. ప్రస్తుతం భారతీయ సమాజంలోని విద్యావేత్తలు, మేధావులు, ధనవంతులు ఉన్న ప్రతి ఒక్కరూ పాలకవర్గం నాయకత్వంలో యువకులు పని చేయాల్సిందే. మనది గొప్ప ప్రజాస్వామిక దేశం. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద దృఢ...

ఆజ్ కి బాత్

ఏమైంది నా తెలంగాణ యువతకు..ముక్క, సుక్కలో పడి వాళ్ళ భవిష్యత్‌నే మర్చిపోతున్నారు..మత్తులో నుండి ఇంకా నా యువత కోలుకోలేదు..చదువుకున్న యువతకు ఊద్యోగాలు లేకరోడ్లపై తిరుగుతూ గంజాయికి అలవాటు పడుతున్నారు..ఏం చేయాలో అర్థం కాకా మత్తులో దొంగ తనాలు చేస్తున్నారు..ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..వాళ్లకి గత ప్రభుత్వం బతుకు బాట చూపుట్లో విఫలం అయింది..యువత సరైన మార్గంలో లేకపోతే...

యువత మేలుకో నవ సమాజాన్ని ఏలుకో

యువత మేలుకో నవ సమాజాన్ని ఏలుకో ఉజ్జ్వల భవిష్యత్తుతో ఉత్తమ సమాజాన్ని నిర్మించుకో నిరాశను విడనాడు ఆశావాదంతో అడుగెయ్యి ఆశయసాథనలో సారథివై పట్టుదలే పెట్టుబడిగా సం కల్పమే ఆయుధంగా అభివృద్ధే ధ్యేయంగా ప్రపంచ ప్రగతికి అగ్రే సరుడివై స్వేచ్చా ‘భ్రాతృత్వ సమానత్వ సంఫీుభావ పునాదులపై మానవీయ విలువలతొ భారతజాతి ఔన్నత్యానికి’’ పాటుపడు అభి వృద్ధికర...

డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠాలనునిర్ధాక్షిణ్యంగా అణచివేస్తాం..!

- సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు..- యువత డ్రగ్స్‌ వినియోగానికి దూరంగా ఉండాలి…- రాచకొండ సీపీ : సుధీర్‌ బాబు!! ఎల్బీనగర్‌ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్‌ రవాణా సహించేది లేదని, వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని కమిషనర్‌ సుధీర్‌ బాబు పేర్కొ న్నారు. సోమవారం బండ్లగూడలోని జిఎస్‌ఐ ఆడిటోరియంలో ఎన్డిపిఎస్‌...

ప్రజల కోసమే మా పోరాటం

జనసేనకు ప్రజలే అండదండ జనసేన పెట్టినప్పుడు ధైర్యమే ఆయుధం యువత అండదండలతోనే ముందుకు సాగుతున్నాం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై రాజలేని పోరాటం ఎపిలో ఎన్నికలకు మరో వందరోజులే ఉన్నాయి ఇప్పటి నుంచే కదనరగంలోకి దిగాల్సిందే జనసేన విస్తృతస్థాయి సమావేశశంలో పవన్‌ కళ్యాణ్‌ అమరావతి : వైసీపీకి భావజాలం లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసం జనసేన రాజీలేని పోరాటం...

తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే యువతకు అన్యాయం

నిజామాబాద్‌ ; దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేస్తుంటే యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే ఓటింగ్‌లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని యువతకు సూచించారు. యువతలో చైతన్యం రావాలని, స్వేచ్ఛాయుతంగా ఉండటం అనేది ముఖ్యమని తెలిపారు....

నవతర సమాజ నిర్మాణ పిల్లర్లు పిల్లలే..!

భవిషత్తులో మంచి పౌర సమాజం నిర్మించడానికి ఈ రోజు పిల్లలే కారకులవుతరు. పిల్లల స్థాయిలోనే వారు శారీరకంగా, మానసికంగా ఉన్నతంగా ఎదగడానికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చవలసిన అవసరం మనమీద ఉంది. రాజ్యాంగపరంగా బాలలకు లభించిన హక్కులను కాపాడాలి.పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరం?.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులందరూ...

యువత చూపు బీజేపీ వైపు..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కువ సంఖ్యలో వున్నారు ప్రస్తుతం ఎన్నికల్లో యువతఎక్కువగా బీజేపీకి మద్దతుగా వున్నారు దానికి కారణం పది సంవత్సరాలు పాలించిన నిరుద్యోగ యువత ఎన్ని పోరాటాలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా వుంది కాబట్టి గ్రామ పట్టణ యువత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో బీజేపీ వైపు చూస్తున్నారు...

బీర్ల ఐలయ్య సమక్షంలో గౌరాయపల్లి గ్రామం నుండిపెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరిన యువత..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఈ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిండా ముంచారని బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం యదగిరిగుట్ట మండలం, గౌరయిపల్లి గ్రామం నుండి సుమారు 200మంది యువకులు, అదే విధంగా రాజాపేట మండలం, పారుపల్లి గ్రామ సీనియర్ బిఆరెస్ పార్టీ నాయకుడు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య...

ప్రాసెస్డ్‌ ప్యాకెట్‌ ఫుడ్‌ వెంటపడుతున్న యువభారతం..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ రుగ్మతను అనుభవిస్తున్నాని, ప్రపంచ జనాభాలో దాదాపు 550 మిలియన్ల జనులు డయాబెటిస్‌ వలలో పడ్డట్లు తేలింది. 2030 నాటికి 643 మిలియన్ల వరకు డయాబెటిస్‌ వ్యక్తుల సంఖ్య చేరుతుందని అంచనా వేశారు. మధుమేహ రుగ్మత అధికంగా కలిగిన దేశాల్లో చైనా, ఇండియా, పాకిస్థాన్‌, అమెరికా, ఇండోనేషి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -