కరీంనగర్ : అక్టోబర్19 నుండి 21 తేదీలలో రాష్ట్ర పాఠశాలల క్రీడా సమైఖ్య వారి ఆద్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో జరుగనున్న 67 రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్ 17 బాలుర విభాగంలో స్థానిక పారమిత మంకమ్మతోట ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విధ్యార్థి పతాకాల అశ్విత్ ఎంపికయ్యాడని పారమిత పాఠశాల ప్రధానోపాద్యాయులు బాలాజీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...