పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
అనుమతులు లేకుండా అదనపు అంతస్థులు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. నిద్రమత్తులో అధికారులుసికింద్రాబాద్ : సికింద్రాబాద్ సర్కిల్ పరిధి లోని లోని అయిదు డివిజన్ లలో అక్ర మ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రోడ్లను కబ్జా చేసి సెట్ బ్యాక్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...