ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం..
ప్రస్తుతం బెంగుళూరు నేషనల్ క్రికెట్ అకాడెమీ చీఫ్ గా ఉన్న లక్ష్మణ్..
ఆసియా క్రీడలు జరిగే చైనాకు వెళ్లనున్న వైనం..
సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడలకు బీసీసీఐ ద్వితీయ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...