వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు ..
తిరుమలకు క్యూ కట్టిన ప్రజాప్రతినిదులు, వీఐపీలు
భక్తులతో కిటకిటలాడుతున్న ప్రధాన ఆలయాలు
హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి...
ఇకపై వీఐపీ వాహనాలపై నో సైరన్స్..
సంగీత వాయిద్యాల శబ్దాలు వచ్చేలా చర్యలు..
వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ..
న్యూ ఢిల్లీ : వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మరో అడుగు ముందుకు వేశారు. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో వీఐపీ వాహనాలపై సైరన్లకు స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...