అన్ని ఏర్పాట్లు చేసిన టీ టీ డీ పాలక వర్గం
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 18 నుంచి ఉత్సవాలు జరుగనుండగా.. 17న అంకురార్పణ జరుగనున్నది. బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 12న కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల జరిగే...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...