విచారణ అర్థ లేదన్న పిటిషన్లు కొట్టివేత
అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం
అలహాబాద్ : వారణాసి జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండిరగ్లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హతను సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్లపై...
ప్రధానితో బాటు కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దిగ్గజాలు..
నమో అని రాసివున్న జెర్సీని ప్రధానికి బహూకరించిన సచిన్..
శివతత్వం ఉట్టిపడేలా నిర్మించిన స్టేడియం..
బీసీసీఐ రూ. 330 కోట్లు,యూపీ ప్రభుత్వం రూ. 121 కోట్లు వెచ్చిస్తూ నిర్మాణం..
వారణాసి : ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్ర మంలో భారత క్రికెట్ దిగ్గజాలు....
సారనాథ్ ఆలయాన్ని సందర్శించిన జీ 20 ప్రతినిధులు.. వారణాసిలో జీ 20 అభివృద్ధి మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసిన తర్వాత, జీ 20 ప్రతినిధులు మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్లోని చారిత్రక సారనాథ్ను సందర్శించారు. వీరి వెంట విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఉన్నారు. విదేశీ ప్రతినిధులు తమ పర్యటనలో పురాతన శిథిలాలు, స్మారక...
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీకి జీవితకాల శిక్షను విధించారు. వారణాసిలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. 32 ఏళ్ల క్రితం జరిగిన అవదేశ్ రాయ్ మర్డర్ కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ముక్తార్ అన్సారీ ఇప్పటికే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవదేశ్...