జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన వైనం..
న్యూ ఢిల్లీ : చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు...
పదో సీజన్ వేలంలో భారీ ధర పలికిన కబడ్డీ ఆటగాళ్ళు..
2 కోట్ల మార్కు దాటిన ముగ్గురు ఆటగాళ్లు..
రెండు రోజుల వేలంలో 118 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు
వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ సెహ్రావత్ తన సొంత రికార్డును బద్దలు కొట్టాడు
మహ్మద్రెజా షాద్లౌయ్ చియానే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు
లీగ్ చరిత్రలో అత్యంత...
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టాలి
బీసీలకు 60`70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తాం : ఆర్ఎస్.ప్రవీణ్
కొత్తగూడెం : వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరించే పోలీసులు, రెవెన్యూ అధికారులపై త్వరలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్లో బుధవారం బీఎస్పీ ఎమ్మెల్యే...
మెడికల్ కళాశాల అవుట్సోర్సింగ్ నియామకాల్లో అవకతవకలు
ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.4లక్షలు వసూలు..?
అదనంగా మరో 10మంది నియామకం
8నెలలుగా వేతనాలు చెల్లిస్తుంది ఎవరు..?
డిఎంఎల్టి పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన వైనం
అదనపు నియామకాలు తెలవదంటున్న ప్రిన్సిపాల్
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కళాశాలలో...
దోచుకోవటం దాచుకోవటమే మేనిఫెస్టోగా హుజూర్నగర్లో దొంగల ముఠా
కాంగ్రెస్లో చేరికల సందర్భంగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు
నేరేడుచర్ల : నేరేడుచర్ల ఈ తొమ్మిదేళ్లపాటు అన్ని వర్గాల ప్రజలను దళితులు గిరిజనులు బిసి లు,మైనార్టీ లు,మహిళలు,మహిళ సంఘ సభ్యులు,యువత, నిరుద్యోగులను, అందరూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో మోస పోయారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్...
మహబూబ్ నగర్ : జడ్చర్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.. అనిరుద్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలు గ్రామాలలోని యువకులు, గ్రామ యూత్ అధ్యక్షుడు బాల్ రాజ్, ముగ్గురు వార్డు సభ్యులు, 50 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. నవాబ్ పేట్ కేంద్రంలోని ఉమ్మడి గ్రామ...
అంబులెన్స్ కోసమని వెళ్లిన యువకుడు
శిర్డీ జర్నీలో పరిచయం
ఈ నెల 2న ఇద్దరు వివాహం చేసుకున్నారు
లాడ్జిలో రూమ్ తీసుకుని అరకు ట్రిప్!
విశాఖ శివారులోని అప్పికొండ బీచ్లో యువతి రాళ్ల మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే వీరిద్దరు ఈ నెల 2న వివాహం చేసుకున్నారు. మళ్లీ బీచ్కు...
ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య
175 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్న మంత్రి
తెలుగుదేశం పార్టీ సర్వనాశనం కావడానికి నారా లేకేశ్ ముఖ్య కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదంతా చంద్ర బాబుని అండగా చూసుకొని చేసారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు,...
హైదరాబాద్ : క్రికెట్ ప్రపంచక్ప్ - 2023లో భాగంగా సోమవారం న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. నెదర్లాండ్స్ టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కివీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ చాపకింద నీరులా పరుగులు రాబడుతున్నారు. దాంతో 35 ఓవర్ల ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 198...
కాబూల్ : అఫ్గానిస్థాన్లో శనివారం సంభవించిన భారీ భూకంపం ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో ఎక్కడ చేసినా శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ శిథిలాన్ని తొలగిస్తే ఎన్ని శవాలు బయటపడతాయోనని సహాయ బృందాలు భయపడుతున్నాయి. ఇప్పటివరకు 2,445 మంది మరణించారని, మరో 2 వేల గాయపడ్డారని అఫ్గాన్ విపత్తుల మంత్రిత్వశాఖ ప్రతినిధి జనన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...