Saturday, April 20, 2024

train

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

రైళ్లు, విమానాల రాకపోకల్లో ఆలస్యం న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కప్పుకుంది. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శనివారం అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్‌...

రైలులో మహిళపై లైంగిక దాడి..

టాయిలెట్‌లో లాక్‌ వేసుకున్న నిందితుడు అరెస్ట్‌ భోపాల్‌ : కదులుతున్న రైలులోని టాయిలెట్‌లో మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం టాయిలెట్‌ లోపల లాక్‌ వేసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా రైలులోని టాయిలెట్‌ డోర్‌ను బద్ధలు కొట్టి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఈ సంఘటన...

బాపట్ల వద్ద తీరం దాటిని మిచాంగ్‌

తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు కూలిన కరెంట్‌ స్తంభాలు..పలుచోట్ల విద్యతు అంతరాయం కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం : తుఫాన్‌ మిచాంగ్‌.. తీరం దాటింది. చీరాల, బాపట్ల మధ్య.. తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోవిూటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు...

తుపాను కారణంగా ఇద్దరు మృతి… పలు రైళ్లు నిలిపివేత

చెన్నై : మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్‌ ధాటికి రాజధాని చెన్నై లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్‌ లో కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఎఫెక్ట్‌ రైల్వే...

తృటిలో తప్పిన రైలు ప్రమాదం…

ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడం ఆందోళనకు గురి చేసింది. అదృష్టవశాత్తు...

గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య

అమరావతి : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మృతులు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం డార్జిలింగ్‌కు చెందిన రంజనా రాయ్‌, తాషి షేర్పాగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌ నుంచి షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పలాసకు వచ్చిన వీరిద్దరూ ట్రాక్‌పై...

రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి

విజయనగరం : విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి. వారిలో విశాఖరాయగడ ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు , పలాస ప్యాసింజర్‌ గార్డు ఎంఎస్‌ రావు కూడా ఉన్నారు....

‘లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌’

చంద్రబాబుకు మద్దతుగా నిరసనలకు పిలుపు లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌ పేరుతో నిరసన హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ చంద్రబాబుకు మ‌ద్ద‌తుగా కార్యక్రమం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీ‌షర్ట్ లతో ప్రయాణించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మద్దతుదారులు. 'లెట్స్‌ మెట్రో...

వందే భారత్ కు కాషాయ రంగు ..

మనుషుల కంటికి ఎల్లో, ఆరెంజ్ మెరుగ్గా కనిపిస్తాయని వెల్లడి కొన్ని ఉదాహరణలు ప్రస్తావించిన రైల్వే మంత్రి వందేభారత్ కొత్త రైళ్ల పై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి స్పందించారు. కాషాయ రంగు వేయడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే...

ఇది చారిత్రాత్మక ఘట్టం..

వందే భారత్‌ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కార్యక్రమంలోపాలు పంచుకున్న గవర్నర్‌ తమిళి సై.. దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేసే ప్రక్రియ అన్న మంత్రి.. హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ మోడ్‌లో జెండా ఊపి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -