Wednesday, April 24, 2024

Temples

అర్ధరాత్రి ఆలయాల్లో చోరీ

రూ.5 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరణ శామీట్‌ పేట్‌ : గుర్తుతెలియని దుండ గులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శామీర్‌ పేట్‌ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి కరీంనగర్‌ కు వెళ్లే రహదారి పక్కన ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ...

కుషాయిగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ..

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ):- వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈసీఐఎల్,కుషాయిగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం భక్తులు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం వద్ద బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు....

తెలుగు రాష్ట్రాలకు ముక్కోటి శోభ..

వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు .. తిరుమలకు క్యూ కట్టిన ప్రజాప్రతినిదులు, వీఐపీలు భక్తులతో కిటకిటలాడుతున్న ప్రధాన ఆలయాలు హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి...

ఆలయాల్లో భక్తుల కోలాహలం..

శ్రావణ మాసం, నాగుల పంచమి కావడంతో భక్తుల సందడి.. నాగేంద్రుడికి పాలు సమర్పించుకున్న భక్తాదులు.. హైదరాబాద్‌:శ్రావణమాసం మొదటి సోమవారం, నాగుల పంచమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శివయ్య దర్శనానికి...

కొత్తకుండల బోనం..

నగరంలో ఈ నెల 22 నుంచి బోనాలు ప్రారంభం.. తొలి బోనం గోల్కొండ ఎల్లమ్మ తల్లికి.. తుది బోనం లాల్‌దర్వాజ సింహవాహినికి.. ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల్ల కేటాయింపు.. 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలు అందించనున్న ప్రభుత్వం.. హైదరాబాద్,నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే..ఆషాఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావించే ఈ ఆషాఢ మాసం హైదరాబాద్‌ నగరానికి మాత్రం మరీ ప్రత్యేకం....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -