పార్టీకి ద్రోహం చేసినవారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరిక
సోషల్ మీడియా వేదికగా స్పందించిన పైలట్ రోహిత్ రెడ్డి
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పార్టీలో అంతర్గత విబేధాలు బయటపడుతుండటం అదిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇలా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్...
ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం
మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు వందేళ్ల చరిత్ర ఉంది..
యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోంది ,అవినీతి మరక అంటలేదు
అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :- యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, ఇంతవరకు...
లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంసిద్ధం
దివిటిపల్లిలో గిగా ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకారం
భారీ పెట్టుబడులు పెట్టనున్న అమర్ రాజా
సిఎం రేవంత్ రెడ్డితో సంస్థ ఆశికారులు భేటీ
హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ...
మెట్రో, ఫార్మాసిటీలను రద్దుచేయం
అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం
ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కు మెట్రో పొడిగింపు
ఎంజిబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్కు లైన్
ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్గా అభివృద్ది
జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం
అధికారులతో సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మెట్రో పొడిగింపు, ఫార్మా సిటీలను రద్దు చేయమని, వాటిని స్ట్రీమ్లైన్ చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామని...
కాళేశ్వరం కంటే ప్రాణహిత - చేవెళ్ల ఉత్తమం
కాళేశ్వరం ప్రాజెక్ట్కు రూ. 95 వేల కోట్ల ఖర్చు..
వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు
సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది 80 వేల కోట్లు
రిపేర్లు అయ్యే సరికి రూ. 1.50 లక్షల కోట్లకు..
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం బాధాకరం
కుంగినప్పటి నుంచి కేసీఆర్ స్పందించలేదు
ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతాం
డ్యామేజీపై జ్యుడీషయల్ ఎంక్వయిరీ
కాళేశ్వరానికి...
బీఆర్ఎస్ లో మొదలయిన కొత్త పంచాయితీ
లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్ల విముఖత
కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు?
బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు..
ప్రతిష్టాత్మకంగా లోక్ సభను తీసుకున్న కాంగ్రెస్
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో...
తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని చెప్పిన మాజీ డీఎస్పీ
సాయం చేయాలనుకుంటే సనాతన ధర్మానికి అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి
సీఎం రేవంత్ ఆఫర్ పై నళిని కీలక నిర్ణయం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ డీఎస్పీ నళిని సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంపై సుదీర్ఘ లేఖ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...