అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్సూర్యాపేట : జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ యస్.వెంకట్రావ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో,ఈ నెల 15 న టెట్ పరీక్ష నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...