దేశంలో మొదటిసారి ర్యాపిడ్ రైలు సర్వీసులు
ఢిల్లీ-మీరట్ మధ్య నడవనున్న హైస్పీడ్ రైలు
పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ
రైలులో ప్రయాణించిన ప్రధాని, మంత్రులు
లక్నో: దేశంలోని తొలి ర్యాపిడ్ ట్రైన్కి ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఘజియాబాద్విూరట్ కారిడార్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ - ఘాజియాబాద్విూరట్ల మధ్య రీజనల్ ర్యాపిడ్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...