ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టును వీడి ముంబై ఇండియన్స్కు తిరిగి వచ్చినందున ఈ యువ ఆటగాడికి కీలక బాధ్యతలు అప్పగించించారు. ఇప్పటికే ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్న గిల్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే గుజరాత్ టైటాన్స్...
డిసెంబరు 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. కానీ, అంతకు ముందు ఈ టూర్లో టీ20 ఇంటర్నేషనల్, వన్డే ఆడేందుకు విరాట్ కోహ్లీ నిరాకరించాడనే వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మొత్తం 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో 2...
ఇండియన్ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. క్రికెట్ కు రిటైర్డ్ అయిన తర్వాత జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు.. ఒకవైపు సినిమాలను కూడా నిర్మిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు.. అంత...
టీ20 వరల్ కప్ కు ఇప్పటిదాకా 19 జట్లు క్వాలిఫై
నేరుగా క్వాలిఫై అయిన 8 జట్లు
ర్యాంకింగ్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చోటు
సాధించిన విజయాల ఆధారంగా నెదర్లాండ్స్ ఆటోమేటిక్ క్వాలిఫై
ఆతిథ్య జట్ల హోదాలో వెస్టిండీస్, అమెరికా జట్లకు అవకాశం
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్నాయి. కాగా, ఈ టోర్నీకి...
టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
రెండో మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురం
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. అయితే, తిరువనంతపురంలో ఇవాళ భారీ వర్షం కురవడంతో ఇక్కడి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం జలమయం అయింది. పిచ్ పై...
అనహత్ సింగ్ యువకెరటం స్క్వాష్లో సంచలనం సృష్టించింది. సీనియర్ నేషనల్ స్క్వాష్ చాంపియన్షిప్ టైటిల్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఆమెకు 15 ఏండ్లు మాత్రమే. తద్వారా 23 ఏండ్లలో అతిచిన్న వయసులో సీనియర్ విభాగంలో టైటిల్ గెలిచిన భారత ప్లేయర్గా అనహత్ రికార్డుల్లోకెక్కింది. గురువారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అనహత్.....
విశాఖపట్నం : వన్డే ప్రపంచకప్ ఇలా అయిపోయిందో లేదో అప్పుడే మరో సిరీస్ అభిమానుల ముందుకు వచ్చేసింది. మెగాటోర్నీ ముగిసి మూడు రోజులైనా కాకముందే భారత్, ఆస్ట్రేలియా మరోమారు మైదానంలో తలపడబోతున్నాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా గురువారం భారత్, ఆసీస్ మధ్య మొదటి మ్యాచ్కు విశాఖ ఆతిథ్యమిస్తున్నది. వరల్డ్కప్ హీరోలు రోహిత్శర్మ,...
వరల్డ్ కప్ లో ఇండియా పరాజయం..
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు ఊహించిన పరాజయం ఎదురైంది. సొంత అభిమానుల సమక్షంలో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోవాలనుకున్న రోహిత్ సేన ఆశలకు ఆస్ట్రేలియా గండికొట్టింది. దాంతో, టీమిండియా సభ్యులతో పాటు కోట్లాదిమంది భారతీయులు గుండె పగిలింది. ఆసీస్ గెలవగానే మైదానంలోనే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్క...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...