Friday, September 20, 2024
spot_img

sport news

ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి: వార్నర్‌

రిటైర్మెంట్‌ విషయంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మిచెల్‌ జాన్సన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తాజాగా స్పందించాడు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడాడు. మిచెల్‌ మాట్లాడిన విషయాన్ని తాను తప్పుబట్టనన్న వార్నర్‌ ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని చెప్పాడు. వాటిని వ్యక్తపరిచే హక్కు...

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతడే ‘సరైనోడు’!

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్‌ వయసు 36 ఏళ్ల కాబట్టి.. భవిష్యత్తు కెప్టెన్‌ కోసం ముంబై ప్రాంచైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్‌ 2024 మినీ వేలంకు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాను ముంబై ట్రేడ్‌ చేసుకుంది. వచ్చే సీజన్‌ కాకపోయినా.....

టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి కోహ్లీ ఔట్‌..?

క్రికెట్‌ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో ఆరు నెలల్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్‌ పై పడింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆఖరి మెట్టు పై బోల్తా పడిన టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైన కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో...

ఐపీఎల్‌లో రూ.10 కోట్లకు పైగా ధర పలికే స్టార్‌ ప్లేయర్స్‌..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్‌ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దల య్యే ఛాన్స్‌ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగా ళ్లను విడుదల, రిటైన్‌ చేసుకున్న వారి జాబితాను పంపించాయి. రాబోయే 2024 సీజన్‌ లో ఇరు జట్లకు రూ.100 కోట్ల...

కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తప్పించలేదు

టీమిండియా రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కోహ్లిని తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించలేదని దాదా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విరాట్‌ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత? ఓవర్ల ఫార్మాట్‌ నుంచి మొత్తం తప్పుకోవాలని మాత్రమే తాను సూచించాన్నాడు....

డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్

డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్న టీమిండియా దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో మూడు కొత్త ముఖాలకు చోటు ఈ నెల 10 నుంచి భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబరు...

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌కు అడ్డంకులు!!

భారత్‌ ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌ రాయపూర్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లను టీమ్‌ ఇండియా విజయం సాధించగా.. మూడో టీ20 లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక నేడు 4వ టీ20 మ్యాచ్‌ చతిస్గడ్‌లోని రాయపూర్‌లో జరగనుంది. రాయపూర్‌ లోని షాహిద్‌ వీరనారాయణ స్టేడియంలో సాయంత్రం ఈ మ్యాచ్‌ జరగనుంది....

చరిత్రాత్మక ప్రో కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఆరంభం

లైట్స్‌, యాక్షన్‌, లే పంగా.. శనివారం తెలుగు టైటాన్స్‌`గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ పురాతన ఆట కబడ్డీకి, భారత ప్రజలకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి బలమైన అనుబంధం ఉంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్రీడకు ప్రాముఖ్యత పెరిగింది. భారీ ప్రజాదరణ లభించింది. లీగ్‌ రూపకర్త మాషల్‌ స్పోర్ట్స్‌...

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఉగాండా

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ కోసం క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్‌ దేశంగా నిలిచింది....

వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్

డ్రెస్సింగ్ రూంలో వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న మార్ష్ మార్ష్ పై భారత్ లో తీవ్ర విమర్శలు.. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా కంప్యూటర్ కీ బోర్డ్ నుంచి జాలువారిందా అని అడిగిన ఆసీస్ స్టార్ భారత్‌పై ఫైనల్ గెలిచాక ఆస్ట్రేలియా ఆటగాళ్లను విమర్శించిన భారత ఫ్యాన్స్ భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -