Friday, September 20, 2024
spot_img

sport news

16 నుంచి హైదరాబాద్‌లో ఇండియన్‌ ప్రో బాక్సింగ్‌ లీగ్‌

భారతదేశంలో ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ క్రీడలో ఒక సంచలనాత్మకంగా నిలిచిన ఇండియన ప్రో బాక్సింగ్‌ లీగ్‌ డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభంకానుంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రో బాక్సింగ్‌ కౌన్సిల్‌, తెలంగాణ బాక్సింగ్‌ కౌన్సిల్‌ అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ , నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌...

ఏడాది మొత్తం టీమిండియా అదరగొట్టినా?

టీమ్‌ ఇండియా 2023 లో ఏట్రోఫీని గెలుచుకోకపోవచ్చు. కానీ, ఈ సంవత్సరం భారత జట్టుకు అద్భుతంగా ఉంది. ఈ ఏడాది టీ20 నుంచి వన్డే, టెస్టు ఫార్మాట్ల వరకు మొత్తం 11 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన టీమ్‌ ఇండియా అందులో 9 సిరీస్‌లను గెలుచుకుంది. దీంతో పాటు ఈ ఏడాది జరిగిన రెండు ఐసీసీ...

రీఎంట్రీకి సిద్ధమైన రిషబ్‌ పంత్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ 17లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్‌ పంత్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉంటాడని నివేదికలు వెల్లడవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన పంత్‌.. ఇప్పుడు మళ్లీ ఫిట్‌నెస్‌ను పొందే దిశగా పయనిస్తున్నాడు. ఐపీఎల్‌ ప్రారంభం నాటికి అతను పూర్తి ఫిట్‌గా ఉంటాడు. అయితే, అతను ఎక్కువ కాలం వికెట్లు...

బర్త్‌ డే పార్టీలో సందడి చేసిన ధోని

ఇండియా మాజీ క్రికెటర్‌ ఎం ఎస్‌ ధోని పేరు ఈ మధ్య సోషల్‌ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అభిమానులను కలవడం, స్నేహితులకు సంబందించిన ఈవెంట్స్‌ లలో పాల్గొంటు సందడి చేస్తున్నాడు.. తాజాగా తన ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకలో ధోని సందడి చేశాడు.. అందుకు సంబందించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి.....

ప్రపంచ కప్‌ 2024షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచ కప్‌ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్‌ లు జరగనున్నాయి. ఇంతకు ముందు.. ఈ టోర్నమెంట్‌ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్‌ లో.. భారత్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, వెస్టిండీస్‌, నమీబియా,...

రోహిత్‌ గాయం మానేదెన్నడో?

కొన్ని గాయాలు త్వరగా నయం అవుతాయి. మరికొన్ని ఎక్కువ కాలం మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. టీమ్‌ ఇండియాకు తగిలిన గాయం అంత తేలికగా మానడం లేదు. 2023 సంవత్సరంలో భారత క్రికెట్‌ జట్టుకు చాలా దెబ్బలే తగిలాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమికి సంబంధం ఉంది. భారత జట్టు ఏడాది పొడవునా...

రెండో టీ20 మ్యాచ్‌ కూడా సందేహమే!

భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్‌ 12వ తేదీ మంగళవారం గెబారాలోని...

పింక్‌ బాల్‌ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ అనాసక్తి

ఇకపై భారత్‌లో డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌లు జరగడం అనుమానమే. పింక్‌ బాల్‌తో డే-నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడడం మనకు తెలిసిందే. ఇకపై ఈ మ్యాచ్‌లను భారత మైదానంలో నిర్వహణపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్నాయి. దీజజI ఇకపై డొమెస్టిక్‌ సీజన్‌లో పురుషుల క్రికెట్‌ లేదా మహిళల ఈవెంట్‌లలో డే-నైట్‌...

ఘనంగా స్పోర్ట్స్‌ డే…..

మణికొండ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మణికొండ మున్సిపల్‌ లోని పుప్పాలగూడలో సాయి పల్లవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లో ఘనంగా స్పోర్ట్స్‌ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మునిసిపల్‌ బి ఆర్‌ ఎస్‌ మహిళ అధ్యక్షురాలు రూపా రెడ్డి, దళారి మూవీ డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి, ఆస్కార్‌ అవార్డు గ్రహీత కబీర్‌ రఫీ పాల్గొని ప్రారంభించారు....

7వ ఏలైట్‌ ఉమెన్‌ స్టేట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ తెలంగాణ 2023

మణికొండ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మణికొండ మున్సిపల్‌ షేక్పేట్‌ బాక్సింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిథులుగా బివిఆర్‌ ఇన్ఫ్రా డెవెలపర్స్‌, నవ భారత ప్రసిడెంట్‌ బి.వినయ్‌, వనిత, ఇండియన్‌ రైల్వే బోర్డ్‌ మెంబర్‌ ఉమా రాణి, వైస్‌ వైస్‌ చైర్మన్‌ కె నరేందర్‌ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -