Thursday, September 19, 2024
spot_img

sport news

ప్రో కబడ్డీ లీగ్‌ చరిత్రలో అత్యధిక సూపర్‌ రైడ్‌లు

ప్రొ కబడ్డీ లీగ్‌ 10వ సీజన్‌ ప్రస్తుతం జరుగుతోంది. ప్రో కబడ్డీలో ఏదైనా జట్టు ప్రదర్శనలో రైడర్ల సహకారం చాలా ముఖ్యం. చాలా మంది ఆటగాళ్ళు సూపర్‌ 10ని సాధించడం ద్వారా మ్యాచ్‌లో అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఆ సమయంలో, ఎవరైనా రైడర్‌ సూపర్‌ రైడ్‌ను కొట్టినట్లయితే, అది మ్యాచ్‌ గమనాన్ని మార్చగలదు. సూపర్‌...

షమీకి అర్జున అవార్డు

ఏపీ బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఖేల్‌ రత్న నేషనల్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం 2023 సంవత్సరానికి గానూ నేషనల్‌ స్పోర్ట్స్‌ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇండియాలో క్రీడా రంగంలో అతిపెద్ద పురస్కారం ‘ఖేల్‌ రత్న’కు ఇద్దరు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ చంద్రశేఖర్‌ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు. ఇక.. 26 మందికి అర్జున...

రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తాడు

ఆకాశ్‌ అంబానీ దుబాయ్‌ వేదికగా మంగళవారం ఐపీఎల్‌ 2024కు సంబదించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగ్గా.. భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ కూడా చాలా మందే ఉన్నారు. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్‌ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.....

ప్యాట్‌ కమిన్స్‌ జాక్‌పాట్‌

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా...

స్టీవ్‌ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరు

ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024కు సంబందించిన మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరికొద్దిసేపట్లో ఈ వేలం ఆరంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు మొత్తంగా 330 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌ల కోసం పోటీపడనున్నాయి....

ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు..

అత్యధిక ధర పలికిన స్టార్క్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిలిచాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ ప్రయత్నం చేసింది....

రోహిత్‌ శర్మకు భారీ షాక్‌..

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా జీరోగా మొదలై.. హీరోగా నిలిపి.. ముంబై ఇండియన్స్‌లో ముగిసిన హిట్‌మ్యాన్‌ శకం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంత మైన ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్‌.. ఆ జట్టుకు ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను అందజేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ షాకి చ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌ `...

మహేంద్ర సింగ్‌ ధోనీపై ఫిక్సింగ్‌ ఆరోపణలు..

ఐపీఎస్‌ అధికారికి 15 రోజుల జైలు శిక్ష ఐపీఎల్‌ 2013 బెట్టింగ్‌ స్కాండల్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ కారణంగానే చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై నిషేధం కూడా విధించారు. అయితే ఇదే స్కామ్‌కు సంబంధించి అప్పట్లో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌...

కోరుకున్నది దక్కకపోతే ఎవరైనా నిరాశ చెందుతారు

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎట్టకేలకు ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ ఓటమి గురించి స్పందించాడు. ఫైనల్‌ ఓటమిని తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని, ఓటమి బాధ నుంచి బయటపడటం తనకు చాలా కష్టంగా మారిందని రోహిత్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తన కుటుంబం మరియు స్నేహితులు చుట్టూ ఉన్న విషయాలను తేలికగా చేశారని చెప్పాడు. ఓటమి బాధ...

బాక్సింగ్‌ డే టెస్ట్‌లోఫ్యాన్స్‌కు ఉచిత గుండె పరీక్షలు

షేన్‌ వార్న్‌ జ్ఞాపకార్థం పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్‌ డే టెస్టు జరగనుంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా , షేన్‌ వార్న్‌ లెగసీ కూడా లెజెండరీ స్పిన్నర్‌ జ్ఞాపకార్థం టెస్ట్‌ మ్యాచ్‌లో మొదటి 4 రోజులలో అభిమానుల కోసం ఉచిత గుండె పరీక్షలను నిర్వహించబోతున్నాయి. మంగళవారం, డిసెంబర్‌ 12న క్రికెట్‌ ఆస్ట్రేలియా తన వెబ్‌సైట్‌లో ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -