తిరుమల : సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. ధనవంతులు, వీఐపీలు దర్శనాల గురించి శ్రద్ధ పెడితే స్వామివారి ఆశీస్సులు లభించవనే వాస్తవం గుర్తించాలని అన్నారు. తాను స్వామివారి సేవకులకు సేవకునిగా పనిచేస్తానని, అధికారం కోసం కాదని అన్నారు. ధనవంతుల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...