100మందికిపైగా మృతి
మరో 240 మందికి తీవ్ర గాయాలు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
సిరియాలో జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికిపైగా మరణించారు. మరో 240 మంది గాయపడ్డారు. హోమ్స్ ప్రావిన్స్?లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుక జరుగుతున్న సమయంలో మిలటరీ అకాడమీపై ఈ దాడి జరిగింది. మృతుల్లో మిలిటరీ క్యాడెట్స్ కుటుంబసభ్యులు, మహిళలు, చిన్నారులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...