దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 66,988కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 20,133 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్...
వోల్టాస్ సెల్లింగ్పై టాటా గ్రూప్ స్పందన..!
వోల్టాస్ లిమిటెడ్ను విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను మాతృ సంస్థ టాటా గ్రూప్ స్పందించింది. గృహో పకరణాలకు చెందిన వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. వార్తలన్నీ తప్పని.. సత్యదూరమైనవని స్టాక్ మార్కెట్లకు పంపిన సమాచారం కంపెనీ పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలతో షేర్ హోల్డర్లు,...
అభ్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!?
నాయకులందరిదీ ఇదే బాట..
అసెంబ్లీలో చోటు కోసం విచ్చలవిడిగా ఖర్చులు..
కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్న నాయకులు..
కోట్లు ఉంటేనే రాజకీయాలు.. చేయాలా..
తెలంగాణ రాజకీయాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి..హైదరాబాద్ : యువత రాజకీయాలకు రావాలి.. బడుగు వర్గాలు రాజకీయంగా ఎదగాలి.. నిరుపేదలు, సామాన్యులు ఎన్నికల్లో నిలబడాలి.. ఈ మాటలన్నీ నీటి మూటలే.. రాజకీయాల్లో చేరాలంటే...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...