Thursday, April 25, 2024

semi finals

సెమీ ఫైనల్స్ లో భారీ పరుగులతో భారత్..

కివీస్ ఎదుట భారీ లక్ష్యం వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. విరాట్‌ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డు సెంచరీకి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత...

భారీ స్కోరుతో సెమీ ఫైనల్స్ లో టీమిండియా..

27 ఓవర్లలో 194 పరుగులు చేసిన టీమిండియా 50 పరుగులతో క్రీజ్ లో ఉన్న కోహ్లీ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ అయిన గిల్ వన్డే వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్స్ లో టీమిండియా భారీ స్కోరుతో ఆడుతుంది న్యూజిలాండ్ బౌలర్లను మన బ్యాట్స్ మెన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 27 ఓవర్లలో...

సెమీ ఫైనల్స్ లో రజనీకాంత్ , బాలీవుడ్ స్టార్లు

తరలి వచ్చిన సెలబ్రిటీలు! సెలబ్రిటీలతో నిండిపోయిన వీవీఐపీ లాంజ్ ముంబైకి చేరుకున్న రజనీకాంత్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ కాసేపటి క్రితం ప్రారంభమయింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఈనాటి గెస్టుల జాబితాలో వీవీఐపీ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -