భారత ప్రభుత్వం, కేంద్ర ఉన్నత విద్యా శాఖ.. కాలేజీ, యూనివర్సిటీల విద్యార్థులకు ఆర్థిక చేయూతకు ఉద్దేశించిన ‘సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ స్కీమ్’ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. వీటిలో 50 శాతం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...