ప్రశ్నిస్తున్న మత్స్య కార్మికుల సంఘం అధ్యక్షులు సోమరం పోశయ్య..
భూధాన్ పోచంపల్లి : ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరి స్తున్నారు..? ప్రజల ప్రాణాలు అంటే అంత లెక్కలేదా..? శ్రీ సోమేశ్యర పారాబోయిల్ట్ రైస్ మిల్లు యాజమాన్యానికి ఎందుకు ఇంత నిర్లక్షం..? ఎవరు ఎవరు ఏమంటారులే.. మా పని మేము చేసుకుంటా పోతాములే అన్నట్టు వుంది వారి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...