Saturday, April 20, 2024

results

గ్రేటర్‌పై బీజేపీ భారీ ఆశలు

కనీసం 6 సీట్లు గెలుస్తామన్న ధీమా మొత్తంగా 20కి తగ్గవని అంటున్న నేతలు హైదరాబాద్‌ : నేడు ఫలితాలు వెలువడనున్న తరుణంలో అసెంబ్లీలో స్థానాలపై బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. కనీసం 20 సీట్లకు తగ్గక పోవచ్చని నమ్మకంగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, బిసి సిఎం అవుతాడని చెప్పినా.. 20 మాత్రం వస్తాయని అంటున్నారు. ప్రధానంగా...

ఏఈఈ పోస్టుల పరీక్షల ఫలితాలు విడుదల..

టి.ఎస్.పీ.ఎస్.సి. వెబ్ సైట్ లో అందుబాటులో.. ఒక ప్రకటనలో తెలియజేసిన అధికారులు.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్‌టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబ‌రు 20న‌ టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది....

ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదల..

ఎస్‌ఐ, ఏఎస్‌ పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేసింది. 587 పోస్టులకు ఎన్నికైన వారి జాబితాను నియామక బోర్డు ప్రకటించింది. 443 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపింది. మొత్తం 587 ఎస్సై, ఏఎస్సై...

గ్రూప్ 1 లో 1: 100 నిష్పత్తి తో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయాలి.

డిమాండ్ చేసిన ఉచిత విద్య, వైద్య సాధన సమితి అధ్యక్షులు నారగొని ప్రవీణ్ కుమార్.. గ్రూప్ 1లో ఇదివరకు 1: 100 తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో తీశారు. ఇటీవల పోలీసు నియామక బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ లో కటాఫ్ తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ శాసనసభ...

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపరీక్ష ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో 76.32 శాతం, వ్యవసాయ కోర్సుల్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు 3,38,739 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.....

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాల విడుదల..

84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక.. 1,79,459 మంది పరీక్ష రాశారు.. 1,50,852 మంది క్వాలిఫై.. ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.. హైదరాబాద్, 30 మే (ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 84 శాతం మంది...

అమ్మాయిలు @ సివిల్స్

దేశంలోనే 3 ర్యాంక్ సాధించిన ఉమా హారతి.. మొదటి, రెండవ స్థానాల్లో ఇషితా, గరిమా.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురికి ర్యాంక్స్.. మొదటి నాలుగు ర్యాంక్స్ లో యువతులదే హవా.. న్యూ ఢిల్లీ, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ - 2022 తుది ఫలితాలు మంగళవారం...

మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు..

రంగం సిద్ధం చేసిన ఎంసెట్ కన్వీనర్.. ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి.. ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా.. హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ఎంసెట్- 2023 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 25వ తేదీన ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్రక‌టించారు. మే...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -