Friday, April 19, 2024

rajasthan

సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా నేడు రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు

జైపూర్‌ : రాష్ట్రీయ రాజ్‌పుట్‌ కర్ణి సేన చీఫ్‌ సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా కర్ణిసేన, ఇతర గ్రూపులు బుధవారం రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు ఇచ్చింది. బంద్‌ పిలుపులో భాగంగా కర్ణి సేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. సుఖ్ధేవ్‌ సింగ్‌ హత్యోదంతంపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణి సేన కార్యకర్తలు డిమాండ్‌...

రాజస్థాన్‌ ఓటింగ్‌లో అలజడి

రెండు వర్గాల మధ్య ఘర్షణ.. రంగంలోకి కేంద్ర బలగాలు సాయంత్రం ఆరు వరకు పోలింగ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగుతుంది. రాజస్థాన్ శానససభలో మొత్తం 200 స్థానాలుండగా ఈరోజు 199 స్థానాలకు పోలింగ్ ను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కరణ‌పూర్ నియోజకవర్గ...

చర్చకు దారి తీసిన వసుంధర రాజే వ్యాఖ్యలు

కోటా ; రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పోరాడు తుంటే, అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీపా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో ఒక్కసారిగా రాజస్థాన్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఎన్ని కల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు...

అసమ్మతి సుడిగుండంలో రాజస్థాన్‌ కమలం

జైపూర్‌ : రాజస్థాన్‌ లోని అధికార, విపక్షాలను అసమ్మతి బెడద పీడిస్తోంది. ముఖ్యంగా బీజీపీకి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ...

పివోకేను విలీనం చేస్తాం : కేంద్రమంత్రి వికె సింగ్‌

న్యూఢిల్లీ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని దౌసాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాన్ని (పీవోకే) భారత్‌లో విలీనం చేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న డిమాండ్లపై విూడియా...

వరద గుప్పిట్లో ఉత్తరాది

వర్షాల కారణంగా 22 మంది మృతి భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్‌ నది మనాలిలో వరద భీభత్సంతో పర్యాటకుల ఆందోళన డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నిలిచిపోతున్న నీరు అసాధారణ వర్షాలను తట్టుకునే పరిస్థితి లేదు ప్రజల విమర్శలపై సీఎం కేజ్రీవాల్‌ సమాధానం న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌,...

అసమ్మతి సెగలు..!

రాజస్థాన్‌లో ముదరిన విభేదాలు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీరుపై అసంతృప్తి కొత్తపార్టీ యోచనలో సచిన్‌ పైలట్‌ నాలుగు సంవత్సరాలుగా ఆధిపత్య పోరు కాంగ్రెస్‌తో అనుబంధం తెంచుకోడానికి సిద్ధం ఈనెల 11న దౌసలో కొత్త పార్టీ ప్రకటన జైపూర్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయాలు రసకందాయంలో పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఆయన మాజీ డిప్యూటీ సచిన్‌ పైలట్‌ మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -