Thursday, April 25, 2024

pune

ప్రధాని మోడీకి తిలక్ జాతీయ అవార్డు..

ఆగష్టు 1 న పూణేలో అవార్డు ప్రధానం.. దగదుపేత్ వినాయక ఆలయాన్ని సందర్శించనున్న మోడీ.. ప్రధాని పర్యటనలో భాగంగా మెట్రో రైళ్ల ప్రారంభం.. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించనున్న ప్రధాని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన పుణే లో పర్యటించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. తొలుత దగదుషేత్ వినాయక ఆలయాన్ని దర్శించుకుని,...

పూణేలో ప్రారంభమైన 4వ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్..

పూణే, భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ క్రింద, నాల్గవ జీ 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ జూన్ 20 - 21 2023 వరకు పూణేలో సమావేశమవుతోంది. జీ 20 ప్రెసిడెన్సీ యొక్క భారత చీఫ్ కోఆర్డినేటర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, సంజయ్ మూర్తి సమావేశం ప్రారంభ సెషన్‌కు...

పుణే ఎక్స్‌ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి పేలుడు..

నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆయిల్ లీక్ అయి పక్కన ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన మంటలు ముంబై, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లోనావాలా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -