Thursday, April 25, 2024

project

రూ.40 వేల కోట్ల పెట్టుబడులు..

దావోస్‌లో మెరిసిన తెలంగాణ.. 35 వేలకు పైగా తెలంగాణలో కొలువులు ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపే ఇన్వెస్ట్‌?మెంట్‌ ల ఆకర్షణలో రాష్ట్రం ?సరికొత్త రికార్డు దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై అదానీతో సుముఖత గోడి ఇండియా భారీ ప్రాజెక్టు- రూ.8000 కోట్లు తెలంగాణలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌-రూ.9,000 కోట్లు గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌- వెబ్‌ వెర్క్స్‌ రూ. 5,200 కోట్లు భారీ...

కమీషన్ల కోసమే కాళేశ్వరం

కాళేశ్వరంలో కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్‌ రిపోర్టు కంప్ట్రోలర్‌ & ఆడిటర్‌ జనరల్‌ తన డ్రాఫ్ట్‌ నివేదికలో వెల్లడి ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టిన కాగ్‌ హైదరాబాద్‌ : లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు.. పెద్ద ఎత్తున అవినీతి.. అంతకుమించి నిధుల గోల్‌మాల్‌ ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇది ఒక...

లక్ష కోట్లు అప్పులు చేసిన నిర్మించిన కాళేశ్వరం

అంధకారంలా మారింది : కిషన్‌రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి : లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం కుంగిన మేడిగడ్డ డ్యామ్‌ను బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, ఎంపీ లక్షణ్‌ పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...

సంచలన ప్రకటన చేసిన భూపాలపల్లి ఎస్.పీ.

మేడిగడ్డ ఘటనపై ఎలాంటి కుట్ర కోణం లేదు.. ముందు కూడా ఎలాంటి అల్లర్లు జరిగే అవకాశం లేదు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం బ్యారేజీని పరిశీలించింది.. విచారణ జరిపి ప్రకటన విడుదల చేసిన ఎస్.ఫై. కిరణ్ ఖరే.. హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్...

మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ పాపతోటి నరేంద్రకుమార్ లు మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాధించారు. బ్యాక్టీరియా మెటబొలైట్ నుండి బయో పెస్టిసైడ్ తయారుచేసి, కెమికల్ పెస్టిసైడ్ కన్నా త్వరగా, మెరుగ్గా పనిచేసే విధంగా తయారు చేయుటకు వారు రూపొందించిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన...

‘ప్రాజెక్ట్‌ కే’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపికా పదుకొణె ఫస్ట్‌ లుక్‌ విడుదల

వైజయంతీ మూవీస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘ప్రాజెక్ట్‌ కే’ నుంచి దీపికా పదుకొణె అఫీషియల్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ సంచలనాల్ని నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా నిలిచింది.శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌లోని ఐకానిక్‌ హెచ్‌ హాల్‌లో గ్రాండ్‌ లాంచ్‌ అవుతున్న...

నేషనల్ వాటర్ అవార్డును పొందిన మొట్టమొదటిపానీయాల కంపెనీగా కోకా-కోలా ఇండియా..

న్యూఢిల్లీ, ప్రముఖ గ్లోబల్ బెవరేజీ కంపెనీ అయిన కోకా-కోలా ఇండియా, "నీటి సంరక్షణ రంగంలో సి.ఎస్.ఆర్. కార్యకలాపాలకు ఉత్తమ పరిశ్రమ" విభాగంలో జాతీయ నీటి అవార్డు 2022ను అందుకుంది. వాటర్ స్టీవార్డ్‌షిప్ కోసం జాతీయ అవార్డును అందుకున్న భారతదేశంలో మొదటి పానీయాల కంపెనీ కంపెనీ. భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ అందించిన...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -