విద్యారంగంలోని సవాళ్ళను ఎదుర్కోవాలి..
సూచించిన ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి..
హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంతో పాటు, సమకాలీన అవసరాలకు అనుగుణంగా బోధన, అభ్యాస పద్దతులను సంస్కరించుకోవటం ద్వారా విద్యారంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభిప్రాయపడ్డారు. పీజీ కోర్సుల్లో మూల్యాంకన సంస్కరణలు - నిరంతర, సమగ్ర...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...