Friday, October 18, 2024
spot_img

praveenkumar

ఛలో హైదరాబాద్‌ సభను విజయవంతం చేయండి

చేవెళ్ల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంద కృష్ణమాదిగ పిలుపు శంకర్‌ పల్లి : బుధవారం రోజు జరిగిన చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మా ర్పీఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం శంకర్‌ పల్లి మండల కేంద్రంలోని గార్డెన్‌ ఫంక్షనల్‌ లో చేవెళ్ల నియోజ వర్గ నాయకులు శంకర్‌ పల్లి మండల ఇంచార్జి కాడిగల్ల ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన...

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం అందజేస్తున్న కటకం సుభాష్, తగరం సత్యనారాయణ

మునగనూరు జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని సి ఎస్ కు కేసిఆర్ ఆదేశం దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మునగనూరు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి ఆదేశించారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న 85 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య తెలంగాణ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -