Friday, March 29, 2024

pm

ఆజ్ కి బాత్..

కార్యకర్తల అండగా కరీంనగర్ కాషాయదళపతి బండి సంజయ్..ప్రజల కోసం, కార్యకర్తల కోసంప్రాణం ఇచ్చే నాయకుడు..సమస్యల కోసం పోరాడి జైలుకి సైతంఅనేక సార్లు పోయిన నేత..బీజేపీ పార్టీని గల్లీ స్థాయి నుండిబలోపేతం చేసి రాష్ట్ర చరిత్రలోఎన్నడూ లేని విదంగా పాదయాత్రతోపాతబస్తీలో కాషాయం జెండా ఎగరేసిసవాల్ విసిరిన దైర్యం సంజయ్ ది..అభిమానించే ప్రతి కార్యకర్తలు మనో దైర్యంకోల్పోవద్దు...

మరోసారి పాక్‌ లక్ష్యంగా మోదీ విమర్శలు..

ఉగ్రవాదానికి కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని మండిపాటు.. ఎస్‌సీఓ సదస్సులో షెహబాజ్ షరీఫ్ ముందే హెచ్చరికలు.. సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్,చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. న్యూ ఢిల్లీ, 04 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై తరచూ భారత్ హెచ్చరికలు చేస్తూనే ఉంది....

ఫోన్ కాల్స్ కీలకం..

ఒక‌రిద్ద‌రు కాదు.. వంద‌లాది మంది ప్ర‌యాణికుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ప్ర‌మాదం ఇది. ప‌ట్టాల‌పై ర‌క్త‌పుటేరులు పారాయి. బోగీల్లో మ‌రణ మృదంగం మోగింది. క్ష‌త‌గాత్రుల ఆర్త‌నాదాల‌తో ఆ ప్రాంతమంతా త‌ల్ల‌డిల్లింది. భార‌త రైల్వే చ‌రిత్ర‌లో ఇంత‌టి ఘోర‌మైన ప్ర‌మాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బ‌హ‌నగా రైల్వేస్టేష‌న్‌కు స‌మీపంలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి...

బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం

నెల రోజులు 386 లోక్ సభ నియోజక వర్గాలు.. ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ.. ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రత్యర్థులకు చెక్.. కర్ణాటక ఓటమితో ఇకనైనా సత్తా చాటాలని ప్లాన్.. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం.. న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటకలో ఎదురుదెబ్బ తగలటంతో వచ్చే ఏడాది జరిగే...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -