ఆరుసూత్రాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని, దీని కోసమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునివలే పనిచేయాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు....
బీజేపీ అధికారంలోకి వస్తే 6 నెలలకో జాబ్ క్యాలెండర్
తెలంగాణ కోసం పార్లమెంటులో గర్జించిన వ్యక్తి సుష్మా స్వరాజ్
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దళితబంధు, బీసీ బంధు పేర్లు చెప్పి.. అన్నీ బంద్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో...
ఇది శాంతి సమయం..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై మోడీ కామెంట్లు..
పీ20 సదస్సులో ప్రధాని మోదీ..
న్యూఢిల్లీ : ‘పార్లమెంట్-20’ సమ్మిట్ అంటే పీ - 20 భారతదేశంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పీ-20 దేశాల అధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశం మహాకుంభ్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మీరందరూ...
రూ. 370 కోట్ల అవినీతి కనిపించిందంటే ఎవ్వరు నమ్ముతారు
జగన్ అవినీతి ముద్రను బాబుకు అంట గట్టాలని చూస్తున్నారు
కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రావడం ఖాయం
టీటీడీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వంచ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును తెలుగుదేశం...
గన్ పార్టీ అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు జరిగిన ప్రదర్శన..
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు..
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటంతో వెల్లువెత్తిన ఆనందోత్సవాలు..
హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.. ఆదివారం సాయంత్రం...
మహిలందరీకి శుభాకాంక్షలు : సబితా ఇంద్రారెడ్డి..
పార్లమెంట్లో మహిళ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తంచేసిన విద్యాశాఖ మంత్రి
మహేశ్వరం : మహిళ బిల్లు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బి ఆర్ ఎస్ పార్టీ చేసిన పోరాటం ఎంతో గొప్పదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు బిల్లు ఆమోదం కోసం వివిధ...
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాకు సోనియా గాంధీ పిలుపు
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో ఎలాంటి జాప్యం...
మారుతున్న డ్రెస్కోడ్న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్లో...
అత్యవసర పార్లమెంట్ సమావేశాలపై అనుమానాలు
వరంగల్ పర్యటనలో బిఆర్ఎస్ నేత వినోద్ కుమార్
వరంగల్ : ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. సమావేశాల...
సెప్టెంబరు 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం
జమిలీ ఎన్నికల బిల్లుపై జోరుగా ఊహాగానాలు
మాజీ రాష్ట్రపతి సారథ్యంలో కేంద్రం కమిటీదేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీని ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. మరోవైపు కేంద్ర...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...