ఆర్డీఎస్ వద్ద అడుగు పెడితే.. వదిలిపెట్టం
కొల్లాపూర్ : తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్ను కూడా ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
1954లో ఆర్డీఎస్ కట్టారు.. దాన్ని కూడా నాటి పాలకులే నాశనం చేశారని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...