హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): ఫిజీషియన్స్ అసోసియేషన్ ఫర్ న్యూట్రీషియన్ (పాన్) ఆధ్వర్యంలో ఈ నెల 10న బంజారాహిల్స్లోని హోటల్ రాడిసన్ బ్లూలో ఫుడ్, న్యూట్రీషియన్పై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ రాజేందర్ డాక్టర్ ప్రత్యూష లు తెలిపారు.గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...