2027లో పూర్తికానున్న కొత్త వీఎల్ఎఫ్ సెంటర్
తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న భారత నావికా దళం
నేవీ అధికారుల భేటీలో సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు
దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ను
వికారాబాద్ జిల్లాలో నెలకొల్పనున్న భారత నావికా దళం
దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల
అటవీ భూమిని నేవీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..
భారత నావికా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...