నాలుగు రోజుల నిర్బంధం అనంతరం విముక్తి
ముంబై : మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానానికి విముక్తి లభించింది. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది. మొత్తం 276 మంది ప్రయాణికులతో విమానం...
ముంబై : సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26 నుంచి దక్షిణాఫ్రికాభారత్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ సిరీస్కు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉన్నారు. వన్డే వరల్డ్కప్ తర్వాత ఈ సీనియర్ ద్వయంకు ఇదే తొలి ద్వైపాక్షిక...
ఆకాశ్ అంబానీ
దుబాయ్ వేదికగా మంగళవారం ఐపీఎల్ 2024కు సంబదించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో జరగ్గా.. భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.....
ముంబై : గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్శన్ మాధవీ పురి బుచ్ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో 75ఏళ్ల రాయ్ మంగళవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. సహారా అంశం కంపెనీకి సంబంధించినదని, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ఇష్యూ కొనసాగుతుందని...
ముంబయి : తిమింగలం పిల్ల తీరానికి వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అది అక్కడే కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు, పర్యాటకులు కలిసి 40 గంటలు శ్రమిం చి దానిని తిరిగి నీళ్లలోకి పంపించగలిగారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా గణపతిపులే తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.దీని బరువు నాలుగు టన్నులు ఉండడంతో ఇసుక నుంచి బయటకు లాగి,...
ఇన్స్టంట్ బ్యాంక్ లోన్ పేరుతో స్కెచ్
రూ. 90,000 కొట్టేసిన స్కామర్లు
ముంబై : టెక్నాలజీ రోజురోజుకు గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతికతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల నవీ ముంబైకి చెందిన 56 ఏండ్ల వ్యక్తి నుంచి ఇన్స్టంట్ లోన్ ఇస్తామని మభ్యపెడుతూ ఆన్లైన్ నేరగాళ్లు...
ముంబై ; ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్ (78) హిందూ సం స్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతం త్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే...
ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలో చెప్పానని, ఇది త్వరలో జరగబోతున్నదని చెప్పారు. అజిత్కు డెంగ్యూ వ్యాధి సోకిందని, ఆయన విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే, నవంబరు 5న జరిగిన గ్రామ...
ముంబై : ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టిం చింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...