Friday, April 26, 2024

mp

పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం

తాజాగా మరో 49మంది ఎంపిలపై వేటు 141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా మాక్‌ పార్లమెంట్‌తో ప్రభుత్వాన్ని ఎండగట్టిన సభ్యులు మాక్‌ పార్లమెంట్‌పై మండిపడ్డ రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌కడ్‌ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్న బిజెపి న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంతమంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. మరోవైపు పార్లమెంట్‌లో విపక్షాల...

కాంగ్రెస్‌ ఎంపి బంధువుల ఇంట్లో ఐటి సోదాలు

భారీగా నగదు పట్టివేత న్యూఢిల్లీ : జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిరది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా...

పార్లమెంట్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం

ఎవరైనా అలాచేస్తే చర్యలు తీసుకుంటాం ఎంపీలను హెచ్చరించిన స్పీకర్‌ ఓంబిర్లా న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని.. సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డులు సరికాదన్నారు. ఇది పార్లమెంట్రీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం.....

ఆదివాసీ గిరిజనులు అభివృద్ధిని అడ్డుకున్న మోడీ

ఆదిలాబాద్‌ : ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ...

ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి రెచ్చిపోతున్న అనుచరులు

నెల్లూరు : నెల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. నెల్లూరు చెరువులో రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. యధేచ్ఛగా స్థలాల అమ్మకాలు, రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరుకుళల పరమేశ్వరి ఆలయం సవిూపంలోని ప్రభుత్వ భూములూ దురాక్రమణకు గురవుతున్నాయి....

కేసీఆర్ మళ్ళీ గెలిస్తే వ్యవసాయం బంద్ అవుతుంది..

ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్.. బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం బియ్యం అమ్మితే మిల్లర్లు నష్టపోతారు.. లిక్కర్ స్కాం లు, డబ్బులు దండుకోవడమే కేసీఆర్ పని.. మళ్ళీ కేసీఆర్ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయం బంద్ అవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బు కోసమే కేసీఆర్ బియ్యం అమ్ముకుంటానని...

“వట్టినాగుల పల్లి” లో అక్రమార్కుల బరితెగింపు..

కమర్షియల్ నిర్మాణాలకు అధికారులు, ప్రజాప్రతినిధుల అండ.. ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులైతే ఎలాంటి చర్యలుండవా..? నోటీసులతో కాలం వెళ్లదీస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. మున్సిపల్ ఆదాయానికి కోట్లలో గండికొడుతున్న అక్రమార్కులు.. సి.డీ.ఎం.ఏ. కమిషనర్ పమేలా సత్పతి అక్రమ నిర్మాణాలపై స్పందించేనా..? అక్రమనిర్మాణాలను ఆదిలోనే అడ్డుకొని అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మీనమేషాలు లెక్కించడంతో అక్రమ నిర్మాణదారులు పేట్రేగిపోతున్నారు.. నర్సింగ్ మున్సిపాలిటీ...

మల్కాజ్‌గిరి ఎంపీ మిస్సింగ్..

కలకలం సృష్టిస్తున్న పోస్టర్లు.. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదు 2023లో వరదలు వచ్చినప్పుడు కూడా రాలేదు ఎంపీ రేవంత్ పై వెలసిన పోస్టర్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనబడటం లేదని నియోజకవర్గంలో పోస్టర్లు వెలువడటం హాట్ టాపిక్ గా మారింది. 2020లో వరదలు వచ్చినప్పుడు రేవంత్ రాలేదని.. ఇప్పుడు 2023లో...

తమిళనాడులో ఈడీ అలజడి..

ఏకకాలంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి,ఆయన కుమారుడి నివాసాలపై దాడులు.. లెక్కల్లో చూపించని రూ. 71 లక్షలు,రూ. 10 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం.. రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు : స్టాలిన్.. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు...

బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ రెండూ ఒకటే..

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే.. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ కి నమ్మకం ఎక్కువ.. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగాఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ.. ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారా? ధరణి బాధితులతో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టొచ్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిపై...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -