తొలి భాహుజన చక్రవర్తిశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహని నేడు సరూర్ నగర్ లో ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి,శాసన మండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గీత...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...