హైదరాబాద్, హవేళి ఘనాపూర్ మండలం, తిమ్మాయిపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బుధవారం నాడు మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్.. ఈ...
మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం
జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్
న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...