కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్
కంటోన్మెంట్ (ఆదాబ్ హైదరాబాద్) : మారేడ్ పల్లిలో ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరి గిందని కంటోన్మెంట్ బిజెపి అభ్యర్ధి శ్రీ గణేష్ ఓ వీడియోను బయటపెట్టారు.శుక్రవారం నాడు మారేడ్ పల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్...