Saturday, April 20, 2024

maharashtra

మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట

న్యూఢిల్లీ : మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మనీలాండరింగ్‌ కేసులో మాలిక్‌ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టు 11న రెండు నెలల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే, చికిత్స...

నేడు మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటన..

కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకోనున్న కేసీఆర్.. ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు రాక.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం కేసీఆర్ ఒక రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్హాపూర్‌లో అమ్మవారిని సిఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అన్నా...

‘మహా’ పరిణామం..

శరద్‌పవార్‌‌తో అజిత్‌, ప్రఫుల్‌ పటేల్‌, భుజ్‌బల్‌ తదితరుల భేటీ బాబాయిపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ పార్టీపై పట్టుకోసం ఇరువురు నేతలు ప్రయత్నాలు ఆశీర్వాదం తీసుకోడానికి వచ్చామన్న రెబల్స్ పార్టీ కలిసి ఉండాలని శరద్‌ను కోరామన్న ప్రఫుల్ పటేల్ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ వర్గం.. ఆ పార్టీ అధినేత శరద్‌...

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం..

షిండే క్యాబినేట్ లోకి అజిత్ పవార్.. బాబాయిపై అబ్బాయి తిరుగుబావుటా.. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసిషిండే సర్కార్ కు మద్దతు.. ముంబై, 02 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తిరిగాయి. బాబాయి శరద్‌పవార్‌పై తిరుగుబాటు చేశారు అజిత్‌పవార్‌. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్‌కు మద్దతు...

షిండే సర్కారులో ఉపముఖ్యమంత్రిగా అజిత్‌పవార్‌..

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ రెండు ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్‌ పవార్‌ పార్టీనీ నిలువునా చీల్చాడు. ఆదివారం మధ్యాహ్నం తన వర్గం ఎమ్మల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన అజిత్‌ పవార్‌.. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి మద్దతు...

షోలాపూర్‌ చేరుకున్న సిఎం కేసీఆర్..రాత్రికి ఇక్కడే బస చేసిన ముఖ్యమంత్రి..

నేడు విఠలేశ్వరున్ని దర్శించుకోనున్న కేసీఆర్.. వెయ్యి కిలోల పూలతో మూడు హెలికాప్టర్లతోభక్తులపై పూల వర్షం కురిపించేందుకు ప్లాన్ షోలాపూర్‌, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్లకాన్వాయ్‌తో బయలుదేరి వెళ్ళారు. మధ్యాహ్నం...

కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి..

ఒక యవతి కిడ్నాప్‌ డ్రామా ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విరార్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి ఒక కంపెనీలో హౌస్‌కీపింగ్‌ పని చేస్తున్నది. శుక్రవారం పనికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ...

రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తోంది..

తెలంగాణ వైపు భారత దేశం చూస్తోంది.. పవర్ పర్ క్యాపిటల్లో నెంబర్ వాల్ లో ఉన్నాం.. నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. నిర్మల్ జిల్లాలో 396 గ్రామ‌ పంచాయ‌తీలకు ఒక్కో దానికిరూ.10 ల‌క్షల చొప్పున నిధులు ఇస్తున్నాం : కేసీఆర్ హైదరాబాద్ : తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశ‌మంతా మార్మోగుతోంద‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కార‌ణ‌మ‌ని(ప్రభుత్వ...

బ్రిజ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి..డిమాండ్ చేసిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్‌..

బ్రిజ్ భూష‌ణ్ వ్య‌వ‌హారంపై బీజేపీ నేత‌లు ఎవ్వ‌రూ నోరు విప్ప‌డం లేదు. ఆ అంశంపై ప్ర‌శ్న‌లు వేస్తే సైలెంట్‌గా మారిపోతున్నారు. అయితే మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్ ముండే మాత్రం స్పందించారు. ఎవ‌రైనా మ‌హిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని, అయితే ఆ త‌ర్వాత ఫిర్యాదు సరైందా కాదా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -