Friday, March 29, 2024

madhyapradesh

న్యాయం జరిగింది..

మధ్యప్రదేశ్ కూలీకి నష్టపరిహారం చెల్లింపు మంగళ కుటుంబానికి రు.లక్ష చెక్కు అందజేసిన డిఎం చంద్రమోహన్.. ఆదాబ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.. అడవిలో మృతి చెందిన మధ్యప్రదేశ్ కూలి కుటుంబానికి న్యాయం జరిగింది.. ఆదాబ్ హైదరాబాద్ మధ్యప్రదేశ్ కూలీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోరాడిన పోరాటం ఫలించింది. మృతి చెందిన కూలీ కుటుంబానికి సరిగ్గా ఐదు నెలలకు...

ఆవుతో శృంగారం..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ కు చెందిన ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తిపై కేసు బుక్ చేశారు. ఆవుతో శృంగారం చేసిన కేసులో భోపాల్‌కు చెందిన‌ అత‌నిపై ఇవాళ కేసు పెట్టారు. అస‌హ‌జ‌మైన రీతిలో ఆవుతో సెక్స్ చేసిన‌ట్లు ఆ వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. హ‌నుమాన్‌గంజ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -