తిరుపతి ఎస్వీ జూలో మరో సింహం మృతి
వృద్ధాప్యం కారణంగా చనిపోయినట్లు చెప్పారు
నాలుగు రోజుల క్రితమే మరో సింహం మృతి
తిరుపతి : తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 సంవత్సరాలని, వృద్దాప్యం కారణంగా మృతి చెందినట్లు క్యూరేటర్ సెల్వం వెల్లడిరచారు. ఇటీవల జన్యు సంబంధిత...
విశాపట్నం : విశాఖ లోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో పద్దెనిమిదేళ్ల ఆడ సింహం మృతిచెందింది. వృద్దాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చనిపోయిన సింహం పేరు మహేశ్వరి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సమర్పించిన పోస్ట్మార్టం నివేదిక ప్రకారం…వృద్దాప్యం కారణంగా మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్ (గుండెపోటు) కారణమని వైజాగ్ జూ క్యూరేటర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...